తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడిగా రేవంత్రెడ్డిని ఏఐసీసీ ప్రకటించింది. రాష్ట్రంలో పార్టీ సారథ్య పగ్గాలను రేవంత్రెడ్డికి అప్పగిస్తు శనివారం సాయంత్రం ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. కొత్త
టీపీసీసీ పదవిని ఎవరికి ఇచ్చినా అందరం కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ కుటుంబంలో చిన్నచిన్న అలకలు సహజమేనని అన్నారు. టీ-పీసీసీ ప్రకటించాక లవ్
రేవంత్, అధిష్టానంపై వీహెచ్ మరోసారి ఫైర్ అయ్యారు. రేవంత్కు పీసీసీ చీఫ్ ఇస్తారని వార్తలు రావడంతో వీహెచ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన ఇవాళ మీడియాతో