telugu navyamedia

Pcc cheife utttam write letter to speake

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి: ఉత్తమ్

vimala p
కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి లేఖ రాశారు.