చరిత్రకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత బాబాసాహెబ్ పురందరే ఇకలేరు..
ప్రముఖ చరిత్రకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, బాబాసాహెబ్ పురందరేగా ప్రసిద్ధి చెందిన బల్వంత్ మోరేశ్వర్ పురందరే (99) సోమవారం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతూ పూణెలోని