telugu navyamedia

passed away

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం,,

navyamedia
బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఈటల మల్లయ్య (104) మంగళవారం రాత్రి కన్నుమూశారు. చాలా రోజులుగా అనారోగ్యంతో

గుండెపోటుతో బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్‌ స్టార్‌ సోనాలి హఠాన్మరణం..

navyamedia
హర్యానా బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ (43) గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. గత రాత్రి తీవ్ర గుండెపోటు కారణంగా ఆమె ఆకస్మిక మృతి చెందినట్లు

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం..ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌ కౌశిక్ హఠాన్మరణం

navyamedia
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌ కౌశిక్ ఎల్‌ఎం హఠాన్మరణం చెందారు. సోమవారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు

చరిత్రకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత బాబాసాహెబ్ పురందరే ఇక‌లేరు..

navyamedia
ప్రముఖ చరిత్రకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, బాబాసాహెబ్ పురందరేగా ప్రసిద్ధి చెందిన బల్వంత్ మోరేశ్వర్ పురందరే (99) సోమవారం కన్నుమూశారు. ఆయ‌న కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతూ పూణెలోని

నిర్మాత మహేశ్‌ కోనేరు కన్నుమూత

navyamedia
టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత, జూనియర్ ఎన్టీఆర్ పి.ఆర్.వో మహేశ్ కోనేరు ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 38

నటి నందిత శ్వేత తండ్రి కన్నుమూత

navyamedia
సినీ నటి నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిన్న ఆమె తండ్రి కన్నుమూయడంతో నందితే శోకంలో మునిగిపోయింది. తండ్రిని కోల్పోయినట్టు శ్వేత స్వయంగా సోషల్

అక్షయ్‌కుమార్‌కు మాతృవియోగం

navyamedia
బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి అరుణ భాటియా బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 80 ఏళ్లు. కొంతకాలం నుంచి అనారోగ్య

బాల్క సుమన్ ఇంట విషాదం : సిఎం కెసిఆర్ దిగ్బ్రాంతి

Vasishta Reddy
చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇంట విషాదం నెలకొంది. బాల్క సుమన్ తండ్రి మృతి చెందారు. బాల్క సుమన్ తండ్రి మెట్ పల్లి మాజీ

మమతా బెనర్జీ ఇంట విషాదం నింపిన కరోనా

Vasishta Reddy
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం

టాలీవుడ్ లో మరో విషాదం : ప్రముఖ దర్శకుడు మృతి

Vasishta Reddy
“నేనూ సీతామహాలక్ష్మీ, పందెం, అసాధ్యుడు” వంటి చిత్రాలతో రచయితగా తన సత్తా చాటుకుని… “లక్ష్మీ రావే మా ఇంటికి” చిత్రంతో దర్శకుడిగా మారి… తన తదుపరి చిత్రానికి

కరోనాతో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి

Vasishta Reddy
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం

టీఆర్ఎస్ లో విషాదం..మాజీ మంత్రి నాయని నర్సింహారెడ్డి కన్నుమూత

Vasishta Reddy
జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌లో గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటూ నాయిని మృతి చెందారు. గత నెలలో నాయిని నర్సింహారెడ్డి కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు. ఆసుపత్రి