విజయ్ దేవరకొండ… పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తరువాత అర్జున్ రెడ్డితో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా తరువాత వెంటనే
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్పా. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని తెగ కష్టపడిపోతున్నారు. ఈ
ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్తో చేయనున్న ఆదిపురుష్ కూడా ఒకటి. అయితే ప్రస్తుతం ప్రభాస్ వేరే
క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఛార్మీ కౌర్, కరణ్ జోహార్తో కలిసి పూరి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ మారిందని
హీరో ఉపేంద్ర ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘కబ్జా’ చేస్తున్నాడు. దీనిని ఏడు భాషల్లో విడుదల చేయాలని దర్శకుడు ఆర్. చంద్రు ప్లాన్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో కన్నడలో ‘బ్రహ్మ’, ‘ఐలవ్
హీరో యష్ కేజీఎఫ్ సినిమాతోనే యష్ పాన్ ఇండియా రేంజ్కి చేరుకున్నాడు. కేవలం కన్నడ భాషకు మాత్రమే పరిమితం అయిన యష్ తన కెరీర్ అనుకొని విధంగా కేజీఎఫ్తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.