telugu navyamedia

pakistan

పాకిస్థాన్‌లో భారీ భూకంపం

navyamedia
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత 5.7గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ

భారత్ క్రికెటర్లను చూసి నేర్చకోండి…

Vasishta Reddy
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆ జట్టు మాజీ పేసర్ మహ్మద్ అమీర్ చురకలంటించాడు. పాక్ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తర్వాత నేర్చుకోవాలని చూస్తుంటే.. భారత్

ఆర్టికల్ 370 రద్దు ఇండియా అంతర్గత విషయం : పాక్ మంత్రి

Vasishta Reddy
జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం.  దీంతో జమ్మూ కాశ్మీర్ లో నిరసనలు వెల్లువెత్తాయి. 

భారత్ కు పాక్ సహాయం…

Vasishta Reddy
ప్రస్తుతం భారత్ లో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటె భారత్-పాక్ బద్ధ శత్రువులు అనే

ప్రస్తుతం పాక్ అప్పు ఎంత ఉందొ తెలుసా…?

Vasishta Reddy
పాకిస్థాన్ ప్రస్తుతం చెప్పుకోలేనంత అప్పుల్లో కూరుకుపోయింది. ఇమ్రాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే అప్పులు భారీగా పెరిగిపోయాయని నిపుణులు చెప్తున్నారు.  ఇమ్రాన్ అధికారంలోకి వచ్చిన తరువాత ద్రవ్యోల్బణం భారీగా

పాకిస్థాన్ కు చేరుకున్న భారత వ్యాక్సిన్…

Vasishta Reddy
మన దేశానికి నిత్య శత్రువు ఎవరు అని ఎవరిని అడిగిన చెప్పే మొదటి పేరు పాకిస్థాన్. మన ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు యుద్ధ వారతవరణమే

ఢిల్లీ రైతుల ఉద్యమం పై పాక్ స్పందన…

Vasishta Reddy
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే ఢిల్లీలో జనవరి 26

మళ్ళీ తెరపైకి ఏలియన్స్…

Vasishta Reddy
మళ్ళీ తెరపైకి ఏలియన్స్ వచ్చాయి. అయితే ఈ విశాలమైన విశ్వంలో మన భూమి ఒక్క గ్రహమే కాదు, ఎన్నో గ్రహాలు ఉన్నాయి. భూమిలాంటి గ్రహాలు ఉంటాయని, అందులో గ్రహాంతరవాసులు

ఢిల్లీలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు…

Vasishta Reddy
ఢిల్లీలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు కలకలం సృష్టించాయి. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు రాత్రి ఒంటిగంట సమయంలో ఢిల్లీలోని

పాకిస్థాన్ లో చైనా వ్యాక్సిన్‌…

Vasishta Reddy
చైనా నుండి కరోనా వచ్చింది అని చాలా దేశాలు ఆ దేశంలో సంబంధాలు తెంపుకున్నాయి. అయితే ఆ వైరస్ వచ్చిన తర్వాత నుండి కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది.

మాస్క్ పెట్టుకుంటే అరెస్ట్ చేసిన పోలీసులు…

Vasishta Reddy
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. మన దేశంలో కూడా కరోనా కేసులు బాగానే వస్తున్నాయి. దాంతో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మార్క్ ధరించాలని, కరోనా

రక్షణ అధికారులే అరెస్ట్.. ఎక్కడంటే…?

Vasishta Reddy
అక్కడ పోలీసులు నలుగురు రక్షణ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. అందుకు కారణం వారి ఇటీవల జరిగిన హత్యకు సంబంధం ఉందని తెలిపారు. ఈ ఘటన పాకీస్తాన్‌లో చోటు