పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో భారీ భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత 5.7గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆ జట్టు మాజీ పేసర్ మహ్మద్ అమీర్ చురకలంటించాడు. పాక్ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తర్వాత నేర్చుకోవాలని చూస్తుంటే.. భారత్
జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. దీంతో జమ్మూ కాశ్మీర్ లో నిరసనలు వెల్లువెత్తాయి.
పాకిస్థాన్ ప్రస్తుతం చెప్పుకోలేనంత అప్పుల్లో కూరుకుపోయింది. ఇమ్రాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే అప్పులు భారీగా పెరిగిపోయాయని నిపుణులు చెప్తున్నారు. ఇమ్రాన్ అధికారంలోకి వచ్చిన తరువాత ద్రవ్యోల్బణం భారీగా
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే ఢిల్లీలో జనవరి 26
మళ్ళీ తెరపైకి ఏలియన్స్ వచ్చాయి. అయితే ఈ విశాలమైన విశ్వంలో మన భూమి ఒక్క గ్రహమే కాదు, ఎన్నో గ్రహాలు ఉన్నాయి. భూమిలాంటి గ్రహాలు ఉంటాయని, అందులో గ్రహాంతరవాసులు
ఢిల్లీలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు కలకలం సృష్టించాయి. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు రాత్రి ఒంటిగంట సమయంలో ఢిల్లీలోని
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. మన దేశంలో కూడా కరోనా కేసులు బాగానే వస్తున్నాయి. దాంతో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మార్క్ ధరించాలని, కరోనా