బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రవాయుగుండంగా మారింది. నిన్న ఏర్పడిన అల్పపీడనం… సాయంత్రంకు తీవ్ర వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్పూర్కు 670 కి.మీ. దూరంలో తూర్పు –
ఓడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో ‘పతిసహగమనం’ జరిగింది. అనుకోకుండా భార్య చనిపోవడంతో తట్టుకోలేకపోయాడు. భార్య చితిమంటలో భర్త కూడా దూకేశాడు. ఆ తర్వాత అతను తీవ్రగాయాలతో మరణించాడు.
తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో తెలంగాణ, ఏపీలోనూ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల
ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి మొత్తం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. మన దేశంలోనూ కరోనా ప్రభావం తీవ్రంగానే వుంది. ఈ
యాస్ తుఫాన్ 12 కిలో మీటర్ల వేగంతో కదులుతూ ఒడిశాలోని చాంద్బలి-దామ్ర పోర్ట్ కు సమీపంలో తీరం చేరుకుంది. ప్రస్తుతం పారాదీప్కు 90 కి.మీ, బాలాసోర్కు 140
సెకండ్ వేవ్ లో ఏపీలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. దాంతో కరోనా కర్ఫ్యూ ఆంక్షలు ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కఠినంగా అమలవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి.. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి మోడి నేతృత్వంలో
ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా భూకంపం సంభవించింది. ఒడిశా రాష్ట్రంలోని మయూర్ భంజ్ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున 2:13 సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్