కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థల్లో హిజాబ్ పై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని కొంత మంది ముస్లింలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. హిజాబ్
గుజరాత్ లో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను ప్రభుత్వం క్షమాభిక్ష కింద విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు
వైసీపీ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు హోకోర్టు నోటీసులు జారీ చేసింది. గవర్నర్తో తన ఉత్తర ప్రత్యుత్తరాల లీకేజీపై