telugu navyamedia

Nirmala Sitharaman Bank ATM

ఛార్జీలు లేకుండా ఏ ఏటీఎంలోనైనా నగదు తీసుకోవచ్చు: నిర్మలా సీతారామన్

vimala p
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోకేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు ప్రకటించారు.