telugu navyamedia

nimmagadda

రేపే నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు విడత ఎన్నికలు పూర్తి అయ్యాయి. పంచాయతీ ఎన్నికలైనప్పటికీ…సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై అప్పుడే తుది నిర్ణయం…

Vasishta Reddy
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై తన ముందున్న వివిధ ప్రత్యామ్నాయాలపై ఎస్ఈసీ కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ముందు మూడు  ఆప్షన్స్ ఉన్నాయి. ఆగిన చోట నుంచే ఎంపీటీసీ,

మున్సిపల్‌ ఎన్నికలు : సీఎం సొంత నియోజకవర్గంపైనే నిమ్మగడ్డ కన్ను !

Vasishta Reddy
ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మున్సిపల్‌ ఎలక్షన్స్‌ షెడ్యూల్‌ ఇటీవలే రిలీజ్‌ చేసింది. మార్చి 10న ఎన్నికలు జరుగనున్నాయి.

ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఖూనీ చేస్తోంది : ఆలపాటి రాజా

Vasishta Reddy
ఏపీలో ప్రస్తుతం ఎలక్షన్స్ రచ్చ నడుస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు రీ-నోటిఫికేషన్ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు ఎస్ఈసీని కోరాయి అని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు.

నిమ్మగడ్డను కలిసిన టీడీపీ నేతలు…

Vasishta Reddy
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు పోలీసులతో దౌర్జన్యాలు చేస్తున్నారు అని బోండా ఉమా అన్నారు. ఇప్పటికే ఎస్ఈసీ, హైకోర్టు

చిన్నమెదడు చిట్లిందా అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్‌!

Vasishta Reddy
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇక ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, నిమ్మగడ్డలను విజయసాయిరెడ్డి టార్గెట్‌

తిరుమలలో సేదతీరుతున్న నిమ్మగడ్డ…

Vasishta Reddy
తిరుమలలో ప్రశాంతంగా సేదతీరుతున్నారు. ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కూమార్. మూడు రోజులుగా తిరుమలలోనే మకాం వేసి స్వామివారిని దర్శించుకుంటూ కుటుంభసభ్యులుతో కాలక్షేపం చేస్తున్నారు. పని ఒత్తిడి

ఎస్ఈసి షాక్ ఇచ్చిన హైకోర్టు…

Vasishta Reddy
ఏపీలో ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ పార్టీలు అని దీని పైనే దృష్టి పెట్టాయి. అయితే ఈ పంచాయతీ ఎన్నికలు సగం పూర్తి

ఏపీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Vasishta Reddy
ఏపీలో మన్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ రిలీజ్‌ చేసింది ఎన్నికల సంఘం. మార్చి 10న పురపాలిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ కీలక ప్రకటన విడుదల చేసింది. గతంలో నిలిచిన

చంద్రబాబుపై మళ్లీ సెటైర్‌ వేసిన విజయసాయిరెడ్డి.. !

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్

రెండో విడతలో 81.67 శాతం పోలింగ్…

Vasishta Reddy
రెండో విడతలో 81.67 శాతం పోలింగ్ నమోదైందని..పీఆర్ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో పోలింగ్ అయిందని…పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. శ్రీకాకుళంలో అత్యల్పంగా

కొడాలి పై ఎస్‌ఈసీ చర్యలు…

Vasishta Reddy
మంత్రి కొడాలి నానికి షోకాజు నోటీసులు జారీ చేసింది ఎస్‌ఈసీ.. అయితే, ఎస్‌ఈసీకి మంత్రి కొడాలి నాని ఇచ్చిన వివరణపై ఎన్నికల కమిషన్‌ సంతృప్తి చెందలేదు.. దీంతో..