ఆంధ్ర ప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు విడత ఎన్నికలు పూర్తి అయ్యాయి. పంచాయతీ ఎన్నికలైనప్పటికీ…సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై తన ముందున్న వివిధ ప్రత్యామ్నాయాలపై ఎస్ఈసీ కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఆగిన చోట నుంచే ఎంపీటీసీ,
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎలక్షన్స్ షెడ్యూల్ ఇటీవలే రిలీజ్ చేసింది. మార్చి 10న ఎన్నికలు జరుగనున్నాయి.
ఏపీలో ప్రస్తుతం ఎలక్షన్స్ రచ్చ నడుస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు రీ-నోటిఫికేషన్ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు ఎస్ఈసీని కోరాయి అని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు పోలీసులతో దౌర్జన్యాలు చేస్తున్నారు అని బోండా ఉమా అన్నారు. ఇప్పటికే ఎస్ఈసీ, హైకోర్టు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇక ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, నిమ్మగడ్డలను విజయసాయిరెడ్డి టార్గెట్
తిరుమలలో ప్రశాంతంగా సేదతీరుతున్నారు. ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కూమార్. మూడు రోజులుగా తిరుమలలోనే మకాం వేసి స్వామివారిని దర్శించుకుంటూ కుటుంభసభ్యులుతో కాలక్షేపం చేస్తున్నారు. పని ఒత్తిడి
ఏపీలో మన్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. మార్చి 10న పురపాలిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ కీలక ప్రకటన విడుదల చేసింది. గతంలో నిలిచిన
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్
రెండో విడతలో 81.67 శాతం పోలింగ్ నమోదైందని..పీఆర్ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో పోలింగ్ అయిందని…పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. శ్రీకాకుళంలో అత్యల్పంగా
మంత్రి కొడాలి నానికి షోకాజు నోటీసులు జారీ చేసింది ఎస్ఈసీ.. అయితే, ఎస్ఈసీకి మంత్రి కొడాలి నాని ఇచ్చిన వివరణపై ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందలేదు.. దీంతో..