ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు లోకల్ ఎలక్షన్స్పై దృష్టి పెట్టాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియగా.. అటు మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు పోలీసులతో దౌర్జన్యాలు చేస్తున్నారు అని బోండా ఉమా అన్నారు. ఇప్పటికే ఎస్ఈసీ, హైకోర్టు
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై త్వరలో ప్రివిలేజ్ కమిటీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్. ఆయన మాట్లాడుతూ…
ఏపీలో పంచాయితీ ఎన్నికల పైన వైసీపీ, టీడీపీల మధ్య రభస కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా తెదేపా నేతలు వర్ల రామయ్య,బోండా ఉమా,అశోక్ బాబు,వెంకటరాజు ఎస్ఈసీ నిమ్మగడ్డ
ప్రస్తుతం ఏపీలో లోకల్ ఎన్నికలు దగరపడుతుండటంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం తొలివిడతకు ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. మొదటి విడతలో 11 జిల్లాలోని 14 రెవెన్యూ
ఏపీ పంచాయతీ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. విజయనగరం, ప్రకాశం జిల్లాలకు తొలి విడత ఎన్నికలు లేవని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వెల్లడించారు. రెవెన్యూ డివిజన్
మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్లు చేశారు… పంచాయతీ ఎన్నికలపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ