ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న టెస్టుక్రికెట్లో న్యూజిలాండ్ బౌలర్ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా
ఊరించిన విజయం చేజారిపోయింది. కాన్పూరు వేదికగా జరిగిన క్రికెట్ టెస్టుమ్యాచులో న్యూజీలాండ్ తో తలపడి భారత క్రికెట్ జట్టు అన్ని విభాగాల్లోనూ శక్తియుక్తుల్ని ప్రదర్శించింది. బ్యాటింగ్ లో
కోల్కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్లో న్యూజిలాండ్ తో జరిగిన 3వ టీ20లో రోహిత్ నేతృత్వంలోని టీమిండియా 73 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి పేటీఎం సిరీస్ను భారత్
న్యూజీలాండ్ క్రికెట్ జట్టుతో టీమిండియా ఇవాళ టీ20 క్రికెట్ మ్యాచ్ లో తలపడబోతోంది. జైపూర్ మాన్ సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఆసక్తిరేకెత్తిస్తోంది.
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మాట్లాడుతూ… కివీస్ తుది జట్టులో ఒక్క స్పిన్నర్ను ఆడించకపోవడం నిరాశకు గురిచేసిందన్నాడు. ఇది ఆ జట్టు కొంపముంచుతుందని కూడా చెప్పుకొచ్చాడు.
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తాజాగా మాట్లాడుతూ ప్రత్యర్థి జట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను వీళ్లతో(కివీస్ బౌలర్లు) ఆడాను. వాళ్ల బలం, బలహీనతలు నాకు
టీమిండియా, న్యూజిలాండ్ జట్లు వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్స్ లో రసవత్తర పోరులో తలపడటానికి రెడీగా ఉన్నాయి. ప్రపంచకప్కు ఏ మాత్రం తీసిపోని ఈ మెగా మ్యాచ్లో
జూన్ 18-22 మధ్య సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్లో సత్తా చాటడానికి భారత
కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 లో ఆడిన ఇంగ్లండ్ క్రికెటర్లకు న్యూజిలాండ్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు.
కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 మిగతా సీజన్కు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ 2021లో 29 మ్యాచులు ముగిశాక ఈ
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేతన్ శర్మ నేతృత్వంలోని కమిటీ 25 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. అందరూ ఊహించినట్లే ఇటీవల ఆస్ట్రేలియా,