telugu navyamedia

New Delhi

ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

navyamedia
*ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల *జులై 19న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ.. *ఆగ‌ష్టు 6న ఉపరాష్ట్రపతి పోలీంగ్‌ ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది.

రెండోరోజు ఈడీ విచారణకు రాహుల్‌ గాంధీ..ఢిల్లీలో ఏఐసీసీ కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త‌త‌

navyamedia
*ఈడీ కార్యాలయానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ *నిన్న ప‌దిగంట‌ల పాటు ప‌శ్నించిన రాహుల్‌గాంధీ.. *నేష‌న‌ల్ హెరాల్డ్‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌పై ప్ర‌శ్నించిన ఈడీ,, *మ‌నీలాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం కింద

జార్ఖండ్‌లో విద్యుత్ సంక్షోభం ఎందుకు ఉంది? : జార్ఖండ్‌ ప్రభుత్వంపై ధోని భార్య సాక్షి విమ‌ర్శ‌లు..

navyamedia
భార‌త‌ మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని భార్య సాక్షి ధోని జార్ఖండ్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. జార్ఖండ్‌లో విద్యుత్‌ సంక్షోభం ఇంతలా ఎందుకుందంటూ ట్విటర్‌ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

తెలంగాణ‌లో ఆ పార్టీలతో పొత్తులుపై కాంగ్రెస్ క్లారిటీ..

navyamedia
రాహుల్ గాంధీతో తెలంగాణకు చెందిన 39 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం నాడు భేటీ అయ్యారు. రాహుల్ గాంధీతో కాంగ్రెస్ నేతలు సుమారు మూడు గంటలకు

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు రాహుల్ వార్నింగ్‌

navyamedia
కాంగ్రెస్ అధిష్ఠానం తరఫున రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. సుమారు మూడు గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. రెండు వర్గాలుగా విడిపోయిన నేతలందర్నీ

ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ ప్రకాష్ బదిలీ..

navyamedia
న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్ గా ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. ఈ మేర‌కు సీఎంవో ప్రిన్సిపాల్ సెక్రెటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్​ను.. బదిలీ

‘జడ్‌’ కేటగిరి భద్రతను తిరస్కరించిన ఓవైసీ..

navyamedia
యూపీ ఎన్నికల ప్రచారం సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై జరిగిన కాల్పుల ఘటన దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఎన్నిక‌లు ముందు కాల్పులు జ‌ర‌ప‌డం వెన‌క ఎవ‌రు ఉన్నారంటూ

వార్ మెమోరియల్ లో అమర్‌ జవాన్‌ జ్యోతి విలీనం..

navyamedia
దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50 ఏళ్లుగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతి జ్వాల శాశ్వతంగా నేటితో చరిత్రలో కలసిపోనుంది.  శుక్ర‌వారం మధ్యాహ్నం మూడున్నర

సామాన్య ప్ర‌జ‌ల‌కు గుడ్​ న్యూస్…

navyamedia
కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్ర‌జ‌ల‌కు గుడ్​ న్యూస్ చెప్పింది​. నిత్యావసరాలు, గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలతో స‌త‌మ‌త‌మ‌వుతున్న సామాన్యులకు కాస్త ఊరటనిస్తూ ప్రధాన కంపెనీలు తమ వంటనూనె

ఢిల్లీ సరిహద్దుల్లో ఖాళీ చేస్తున్న రైతులు..

navyamedia
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ముగిసింది. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్రానికి వ్య‌తిరేకంగా 15 నెలల ఆందోళన తర్వాత పంజాబ్ హర్యానాలోని తమ గ్రామాలకు

సైనిక యోధుడికి భారత జాతి అంతిమ వీడ్కోలు..

navyamedia
హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించిన సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన సతీమణి మధులికాల అంతిమయాత్ర కొన‌సాగుతుంది. ఢిల్లీ కామ్రాజ్ మార్గ్ లోని రావత్ నివాసం నుంచి వారి

బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్ద‌ర్ అంత్య‌క్రియ‌లు పూర్తి..

navyamedia
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సిడిఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య, బ్రిగేడియర్ LS లిద్దర్ సహా 13 మంది సైనికులను దేశం కోల్పోయింది. ఈ ప్రమాదంలో