telugu navyamedia

naxals

ఛత్తీస్‌గఢ్ ఎన్ కౌంటర్…24 మంది జవాన్లు మృతి !

Vasishta Reddy
చత్తీస్‌ ఘడ్‌ సుక్మా జిల్లాలోని అడవుల్లో నిన్న సాయంత్రం భీకరమైన కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. మావోయిస్టులు, పోలీసుల మధ్య 3 గంటల పాటు.. ఎన్‌కౌంటర్‌ జరిగింది.