తెలంగాణ పోరాట యోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స
ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్ర మరోసారి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో బండి సంజయ్
నల్గొండ జిల్లా ఆర్జాలబావి ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు పరిశీలన కోసం వెళ్లిన బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తత చోటుచేసుంది. తెరాస కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ
తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం తొండ్లాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విక్స్ డబ్బా మింగి ఊపిరాడక ఏడు నెలల పసికందు మృతి చెందాడు. బాలుడు
NRI డాక్టర్ జయశీల్రెడ్డి బుధవారం సాయంత్రం అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అందుకు సిద్ధంగా ఉన్న అతను.. ఫ్యామిలీతో చాలా సరదాగా గడిపాడు. ఆ తర్వాత.. నల్లగొండ మండ
నల్గొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల్ మండల సాధనకై బిజెపి నిరాహారదీక్ష. ముసాయిదాలో ప్రకటించిన గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి