రెండు తెలుగు రాష్ట్రాలలో రాజ్యసభ సీట్లకు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు ఎలాంటి పోటీ లేకుండా అధికార పార్టీలు రాజ్యసభ సీట్లను దక్కించుకున్నారు.
హైదరాబాద్ హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటలోని పుడింగ్ మింక్ పబ్లో లేట్ నైట్ పార్టీలో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ , మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ దంపతుల కుమారుడు లక్ష్మీనారాయణ్ సందీప్-పూజితల వివాహం హైదరాబాద్ లోని ఘనంగా జరిగింది. ఈ వేడుకకు
పండగ వేళ మెగా అభిమానులకు గుడ్ న్యూస్..ప్రమాదం తరువాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా కెమెరా ముందుకి వచ్చాడు..మాదాపూర్లోని కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా
ఆదివారం నాడు జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ప్రపంచంలో వున్న తెలుగువారినదరినీ సిగ్గుపడేలా చేశాయి. సినిమా నటీనటులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. కానీ , “మా”
తెలుగు చిత్రసీమలో ‘మా’ ఎన్నికల నేపథ్యంలో కొత్తవివాదం తెరపైకి వచ్చింది. మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణుపై పోటీ చేసి ఓడి పోయారు..ఇండస్ట్రీలో ఇన్నేళ్ళుగా ఇంత