telugu navyamedia

murder case

తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరుగురి అరెస్టు..

navyamedia
తెలంగాణ‌లో సంచలనం సృష్టించిన‌ తెల్దార్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కృష్ణయ్యను దారుణంగా హతమార్చిన ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని

పెళ్ళికి ఒప్పుకోలేద‌ని ప్రియురాలు తల నరికి.. స్టేషన్​కు తీసుకెళ్లిన యువకుడు..

navyamedia
పెళ్లికి అంగీకరించలేదన్న కక్షతో మాజీ ప్రేయసి తల నరికి హత్య చేయడంతో పాటు.. మొండెం నుంచి ఆమె తలను వేరు చేశాడు ఓ ఉన్మాది. నేరుగా పోలీసు

పంజాబీ సింగ‌ర్‌.. కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసే వాలా దారుణ హ‌త్య‌..

navyamedia
ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా(28)దారుణ హత్యకు గురయ్యాడు.ఆదివారం ఆయన ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా..మార్గమధ్యలో ఆయన్ను గుర్తు తెలియని

ఏలూరు కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత: వైసీపీ నేత గంజి ప్రసాద్‌ దారుణ హత్య..

navyamedia
*ఏలూరు జి. కొత్త‌ప‌ల్లిలో వైసీపీ నేత గంజి ప్ర‌సాద్ న‌రికి చంపిన దుండ‌గులు *బాధితుడి కుటుంబానికి ప‌రామ‌ర్శ‌కు వ‌చ్చిన ఎమ్మెల్యే త‌లారిపై స్థానికులు దాడి *ఎమ్మెల్యే త‌లారి

కేంద్ర మంత్రి కుమారుడిపై హత్యకేసు నమోదు

navyamedia
ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెని కుమారుడు

కారుతో పాటు వ్యక్తి దహనమైన కేసును ఛేదించిన పోలీసులు

navyamedia
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలో కారుతో పాటు వ్యక్తి దహనమైన కేసు నిందితులను పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాల సాయంతో ఘటన

రియాల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు

navyamedia
హైదరాబాద్ లోని కేపీహెబ్ పోలీసు స్టేషన్ పరిధిలో రియాల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్‌భాస్కర్‌రెడ్డిని కిడ్నాప్‌ చేసి హత్య చేసిన దుండగులు. గత నెల 20 నుండి విజయ్‌

30 ఏళ్ళు జైలు శిక్ష అనుభావించిన వారికి 550 కోట్లు ఇచ్చిన కోర్టు…

Vasishta Reddy
30 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన వారికి 550 కోట్లు ఇచ్చింది కోర్టు. ఎందుకు ఆలా అనుకుంటున్నారా… అయితే చేయని తప్పుకు ఇద్దరు సోదరులు ముప్పై ఏళ్ళు

వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక వ్యక్తుల విచారణ…

Vasishta Reddy
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో స్పీడ్‌ పెంచాలని సీబీఐ బృందం నిర్ణయించింది. అందుకే ఇవాళ కీలక వ్యక్తులను విచారించనుంది. గతంలోనూ విచారణ కోసం సీబీఐ అధికారులు

ఆ కేసు సీబీఐకి అప్పగిస్తే సమయం వృథా : హైకోర్టు

Vasishta Reddy
తెలంగాణలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. విచారణ చేపట్టిన హైకోర్టు.. సీబీఐ దర్యాప్తు

వామన్‌రావు దంపతులు హత్య పై కేటీఆర్‌…

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాది వామన్‌రావు దంపతులు హత్య కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యల పై స్పందించిన టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

లాయర్ల హత్యలో పోలీసుల పాత్ర ఉంది : ఉత్తమ్

Vasishta Reddy
న్యాయవాది వామనరావు దంపతుల హత్యలు తెలంగాణలో సంచలనంగా మారాయి. ఈ హత్యలను నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఉదయం గవర్నర్ తమిళిసై ను కలిశారు.  లాయర్ల హత్య కేసును