వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారంటూ మాజీ మంత్రి భూమా అఖిల కర్నూల్ జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. వైసీపీ నాయకులు ఫోర్జరీ చేసి టిడిపి అభ్యర్దులు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎలక్షన్స్ షెడ్యూల్ ఇటీవలే రిలీజ్ చేసింది. మార్చి 10న ఎన్నికలు జరుగనున్నాయి.