ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్
పశ్చిమగోదావరిలోని ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు బ్రేక్ వేస్తూ తీర్పు ఇచ్చింది హైకోర్టు. ఎలాక్ట్రోరల్ ఓట్లకు సంబంధించి
ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు లోకల్ ఎలక్షన్స్పై దృష్టి పెట్టాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియగా.. అటు మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో
ఏపీలో మన్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. మార్చి 10న పురపాలిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ కీలక ప్రకటన విడుదల చేసింది. గతంలో నిలిచిన