ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ఇక లేరు. మహారాష్ట్ర ముంబయి సమీపంలోని పాల్ఘర్ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నివాసంలోఈడీ దాడులు నిర్వహించడంపై సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. తాను ఏ తప్పు చేయకుంటే శివసేన నేత ఎందుకు భయపడుతున్నాడో చెప్పాలని
శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఎఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నోటీసులు అందుకున్న అందుకున్న సంజయ్…. విచారణకు హాజరుకాలేదు.
మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను పంపిస్తే ముంబైలో డబ్బే ఉండదని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలు పై క్షమాపణలు చెప్పాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను తీసేస్తే రాష్ట్రానికి రెవెన్యూనే ఉండదని వివాదాస్పద వ్యాఖ్యలు
*ముంబైలో జగిత్యాల జిల్లా వాసి కిడ్నాప్ *దుబాయ్ నుండి తిరిగి వస్తుండగా బంధించారు *రూ.15 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు పొట్టకూటి కోసం ఉపాధి కోసం కుటుంబాన్ని
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అతికొద్దిమంది పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఒకరు. ఈయన తన వ్యక్తిగత విషయాలతోపాటు, యువతకు ఉపయోగపడే అంశాలను షేర్ చేస్తుంటారు. నిరాడంబరతకు,
నాగచైతన్యతో విడాకులు అనంతరం సమంత జోరు పెంచారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్లకూ ఆమె పచ్చజెండా ఊపేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సమంత.