ముస్లింలు, దళితులపైనే క్రూరమైన చట్టాలు..లోక్సభలో అసద్దుదీన్ ఫైర్
ముస్లింలు, దళితులపైనే క్రూరమైన చట్టాలను ఉపయోగిస్తున్నారని లోక్సభలో హైదరాబాద్ ఎంపీ అసద్దుదీన్ ఓవైసీ మండిపడ్డారు. చట్టవిరుద్ద కార్యక్రమాలకు పాల్పడేవారిపై కఠిన శిక్షను అమలు చేయాలంటూ ప్రవేశపెట్టిన బిల్లుపై