స్త్రీ మూర్తికి శిరసా నమామి ఆ దేవత లేకుంటే నేనెక్కడ నా ఉనికెక్కడ పేగుబంధం తో తన తనువును పంచుతుంది తన ప్రాణం కన్నా నా ప్రాణం కోసమే తపిస్తుంది తన రక్త మాంసాలతో
అమ్మా… నువ్వు గడపదాటి ఏడాది మనిల్లు చిన్నబోయి ఏడాది నువ్వు జ్ఞాపకమై ఏడాది అమరత్వాన్నిపొంది దైవత్వమై ఏడాది మేమంతా గుండెధైర్యాన్ని కోల్పోయి ఏడాది… సరిగ్గా ఈరోజే కదూ… నిద్రలేచి కళ్లు నులుముకుంటూ చూస్తే అచేతనమైన
అమ్మ గర్భాన్ని చీల్చి పుడమి పైన అడుగెట్టిన చిట్టి చిన్నారులు ప్రతీ అమ్మకీ దోసిట్లో చందమామలే…!!! మీగడ తరకల్లాంటి మోము ముగ్ధమనోహర రూపం పాలు గారె బుగ్గలతో చిరునవ్వు లు చిందిస్తూ తన పురిటి
ఈ మధ్యకాలంలో హత్యలు, రేప్లు బాగా పోరిగిపోయాయి. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు మన హైదరాబాద్లోనే ఎక్కువగా చూస్తుంటాం. ఇటీవలే జరిగిన ఘటకేసర్ ఘటనలో ఓ మహిళే… ఆటో డ్రైవర్లను రేప్ కేసులో ఇరికిచింది. అయితే…చాకచక్యంతో
అమ్మా… నేను నీ గర్భంలో ఉండగా నీ బరువుతో బాటుగా నా భారాన్నీ మోసినవి పవిత్రమైన ఈ పాదాలే కదా… నాకు నలత చేస్తే నన్ను భుజాన వేసుకొని వడివడిగా వైద్యుడి దగ్గరకు వేగంగా
మదనపల్లెలో ఇద్దరు భార్యాభర్తలు తమ సొంత కూతురును చంపేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే త్వరలో కేరళలో ఓ ఘటన చోటు చేసుకుంది.. ఇక్కడ తన ఆరేళ్ల
ఈ ఏడాది తొలి మాసంలోనే దారుణాతిదారుణమైన ఘటనలు జరిగాయి. ఏపీలోని మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ… పూర్తిస్థాయిలో