telugu navyamedia

Modi

పోలవరానికి నిధులు ఇచ్చినా ఖర్చు చేయడం లేదు: అమిత్ షా

పోలవరానికి నిధులు ఇచ్చినా ఏపీ సీఎం చంద్రబాబు సరిగా ఖర్చు చేయడం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆరోపించారు. చంద్రబాబు, జగన్‌ వల్ల ఏపీ

ఆయనపై ఈడీ కేసు ఎందుకు పెట్టలేదు: రేవంత్ రెడ్డి

ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం ఒక్కటయ్యారు కాబట్టే తన మీద ఈడీ కేసు పెట్టారని కాంగ్రెస్‌ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రూ.

మోదీ మాటలను, ప్రభుత్వ చేతలను నమ్మలేం: అమర జవాను భార్య 

ఉగ్రదాడిలో అమరుడైన జవాను ప్రదీప్ సింగ్ కుటుంబసభ్యులు ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ మాటలను, ప్రభుత్వ చేతలను నమ్మలేమని ప్రదీప్ సింగ్ భార్య

మోదీ సీఎం కాకముందే గుజరాత్‌ అభివృద్ధి: చంద్రబాబు

మోదీ సీఎం కాకముందే గుజరాత్‌ అభివృద్ధి చెందిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో అభివృద్ధిని కేసీఆర్‌, మోదీ జీర్ణించుకోలేరని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి నిధులు ఇవ్వకుండా

ఆంధ్రప్రజల హక్కుల కోసం పోరాటం: నటి దివ్వవాణి

సోమవారం ఏపీ భవన్‌ ప్రాంగణంలో చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో సినీనటి దివ్వవాణి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ  ఈరోజు ఆంధ్రప్రజలు తమ హక్కుల కోసం పోరాటం

జగన్ కేసుల విచారణ మొదటికి తీసుకొచ్చారు: నారా లోకేశ్

జడ్జీలను మార్చి జగన్ కేసుల విచారణ మొదటికి తీసుకొచ్చారని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ఢిల్లీలో ఈరోజు ధర్మపోరాట దీక్ష సందర్భంగా ఆయన

మోదీకీ లెక్కలు చెప్పడానికి తాను సిద్ధం: చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోదీ అడుగుతున్నట్టుగా లెక్కలు చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని  ఏపీ సీఎం నారా చంద్రబాబు అన్నారు. అదే  తరహాలో మోదీ కూడా లెక్కలు చెప్పాలని

జగన్ పార్టీ అండతోనే ఏపీలో మోదీ సభ: రఘువీరా

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అండతోనే ఏపీలో ప్రధాని మోదీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు పీసీసీ చీఫ్ రఘువీరా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో   జగన్‌ తో

ఇది పేదల ప్రభుత్వం: చంద్రబాబు

ఇది పేదల ప్రభుత్వమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టామని తెలిపారు. గత పాలకులు ఇళ్ల పేరుతో దోచుకున్నారని ఆయన

అస్సాంలో మోదీకి చేదు అనుభ‌వం..నల్ల జెండాలతో నిరసన

అస్సాంలో పర్యటిస్తున్న  ప్రధాని  న‌రేంద్ర మోదీకి చేదు అనుభ‌వం ఎదురైంది. గౌహ‌తిలో మోదీ వెళ్తున్న మార్గంలో  కొంద‌రు ఆందోళ‌న‌కారులు న‌ల్ల జెండాల‌ను ప్రదర్శించారు. పౌర‌స‌త్వ బిల్లుకు వ్యతిరేకంగా 

అనిల్ అంబానీకి రూ. 30 వేల కోట్లను దోచి పెట్టారు: రాహుల్ 

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ద్వజమెత్తారు. దేశ భద్రత, రాఫెల్‌ కుంభకోణం పై చర్చ అంటే ఆయన పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.

మోదీ విశాఖ పర్యటన వాయిదా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 16వ తేదీన జరగాల్సిన ప్రధాని పర్యటన 27వ తేదీకి వాయిదా పడినట్లు