ఉగ్రదాడిలో అమరుడైన జవాను ప్రదీప్ సింగ్ కుటుంబసభ్యులు ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ మాటలను, ప్రభుత్వ చేతలను నమ్మలేమని ప్రదీప్ సింగ్ భార్య
మోదీ సీఎం కాకముందే గుజరాత్ అభివృద్ధి చెందిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో అభివృద్ధిని కేసీఆర్, మోదీ జీర్ణించుకోలేరని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి నిధులు ఇవ్వకుండా
సోమవారం ఏపీ భవన్ ప్రాంగణంలో చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో సినీనటి దివ్వవాణి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రజలు తమ హక్కుల కోసం పోరాటం
ప్రధాని నరేంద్ర మోదీ అడుగుతున్నట్టుగా లెక్కలు చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఏపీ సీఎం నారా చంద్రబాబు అన్నారు. అదే తరహాలో మోదీ కూడా లెక్కలు చెప్పాలని
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ద్వజమెత్తారు. దేశ భద్రత, రాఫెల్ కుంభకోణం పై చర్చ అంటే ఆయన పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.