telugu navyamedia

Modi

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన: ప్రోటోకాల్ మారిపోయింది…

Vasishta Reddy
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా గతంలో అనుసరించిన సంప్రదాయాలకు ఈ సారి తిలోదకాలు ఇచ్చారు. సహజంగా ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు

అహ్మద్ పటేల్ మృతి : ప్రధాని మోడీ, సోనియా గాంధీ సంతాపం

Vasishta Reddy
కాంగ్రెస్‌ పార్టీ పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కరోనా చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే.. గురుగావ్‌లోని వేదాంత ఆస్పత్రిలో తుదిశ్వాస

మొదటగా వ్యాక్సిన్‌ వారికే ఇస్తాం…

Vasishta Reddy
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వాటిని ప్రజలకు అందించే విషయంలో

బీహార్ లో అందుకే గెలిచాం అంటున్న కేంద్ర మంత్రులు…

Vasishta Reddy
ఎంతో ఆసక్తికరంగా సాగిన బీహార్ ఎన్నికల్లో ఎట్టకేలకు ఎన్‌డీఏ విజయం సాధించింది. ఎంతో పోటీ ఇచ్చినప్పటికీ ఆర్‌జేడీ బీహార్ సీఎం పదవిని సొంతం చేసుకోలేక పోయింది. మొదట

కేంద్ర ప్రభుత్వంలోకి వైసీపీ.. బీజేపీ ఆఫర్ ఇదే !

Vasishta Reddy
పులివెందుల భాకారాపురంలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో జరిగిన డాక్టర్ గంగిరెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ విజయమ్మ, ఎంపీలు

మళ్ళీ ఢిల్లీకి జగన్.. రమ్మన్నారా ? వెళ్తున్నారా ?

Vasishta Reddy
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈరోజు పులివెందుల వెళ్లనున్నారు. సీఎం మామ డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. గంగిరెడ్డి సంస్మరణ సభను

ఆర్థిక నేరస్తుడు నీరవ్ .. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్ ని .. బదిలీ చేశాడా.. !

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్, ఆర్థిక నేరస్థులైన నీరవ్ మోడీ, విజయ్ మాల్యా కేసు విచారణాధికారి బదిలీ విషయంలో చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేంద్రం తప్పుడు నిర్ణయం

మమ్మల్ని  మీడియా చూపించదు.. మేకప్ వేసుకునే మోదీ నే చూపిస్తుంది: కుమారస్వామి

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పై వ్యంగస్త్రాలు సంధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో ఆయన మాట్లాడుతూ.. తాము అందంగా కనిపించకపోవడం వల్లే

మమతకు పేదలంటే పట్టింపు లేదు: మోదీ

పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విరుచుకుపడ్డారు. సిలిగురిలో బుధవారం జరిగిన బీజేపీ ఎన్నికల సభలో ప్రధాని

రిటర్న్ గిఫ్ట్ లో భాగంగా జగన్ కు రూ. 1000 కోట్లు: దేవినేని

తెలంగాణ సీఎం కేసీఆర్  రిటర్న్ గిఫ్ట్ లో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు రూ. 1000 కోట్లు పంపించారని ఏపీ మంత్రి దేవినేని ఉమ

ఇమ్రాన్ ఖాన్ చర్చలకు సిద్దమన్నాడు … ఎందుకో తెలుసా ?

భారత్ తో చర్చలకు  సిద్ధమని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్   ఆ దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు . ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని టీవీ

బాబును దించెయ్యడానికి కుట్ర : సూత్రధారి మోదీ పాత్రధారులు కేసీఆర్ , జగన్

చంద్ర బాబును మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా చిత్తుగా ఓడించాలని, తెలుగుదేశం పార్టీని రాజకీయంగా భూస్థాపితం చెయ్యాలని మహా కుట్ర జరుగుతుందని సోషల్ మీడియా లో వచ్చింది .