తెలంగాణ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి హరీశ్ రావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
తాను బతికి ఉండగా పోలవరం ప్రొజెక్ట్ పూర్తవడం అసాధ్యమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉండవల్లి అరుణ్
టీఆర్ ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ స్పష్టం చేశారు. గడిచిన ఎనిమిదేళ్లలో ప్రధాన మంత్రి మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన విషయంలో ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలపై తీవ్రదుమారం రేపుతున్నాయి తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంతో పాటు ఏపికి అన్యాయం
యూట్యూబ్ లో అత్యధిక సబ్స్క్రైబర్లతో దూసుకుపోతున్నాడు. నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కోటి దాటింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు.
తెలంగాణ రైతుల్ని ఇబ్బందుల్లోకి నెట్టకుండా ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఢిల్లీ పర్యటన విజయవంతమైందనే
నగరాలు ఆకర్షణీయంగా ఉండాలన్న గొప్ప ఆలోచనతో ప్రధాని నరేంద్ర మోడీగారు స్మార్ట్ సిటీ ని తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పథకం ఉద్దేశం నీరుగారి పోతోందని బీజేపీ
ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు.ప్రధాన మంత్రి మోదీ కూడా సిరివెన్నెల మృతి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేడు (శుక్రవారం) 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర