ఈడీ ఆఫీసులో రాజ్ థాకరే పై విచారణ.. ముంబైలో భారీ బందోబస్తు
మనీల్యాండరింగ్ కేసులో (ఎంఎన్ఎస్ )మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ చీఫ్ రాజ్ థాకరేను ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని అనేక ప్రాంతాల్లో