telugu navyamedia

MLC

ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్‌ షాక్..పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ

navyamedia
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు పార్టీ అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితుడు అనంత ఉదయ భాస్కర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. పార్టీ

తెలంగాణ జాగృతి పాటను విడుదల చేసిన కవిత

navyamedia
తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట “అల్లిపూల వెన్నెల” ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్ మీనన్ విడుదల చేశారు. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ ఈ

నిన్న పదవీ స్వీకారం.. నేడ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ…

Vasishta Reddy
ఏపీలో నిన్న నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరిగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీలుగా లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, రమేష్ యాదవ్ ప్రమాణ స్వీకారం

ఏపీ మండలిలో తగ్గిన టిడిపి బలం

Vasishta Reddy
ఏపీ శాసన మండలిలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.  ఇవాళ్టి తో  మండలిలో ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్సీలు రిటైర్మెంట్ కానున్నారు. దీంతో కౌన్సిల్ లో స్థానిక సంస్థల

ఉన్న ఉద్యోగాలు బీజేపీ ఊడగొడుతుంది : మంత్రి హరీష్ రావు

Vasishta Reddy
చేర్యాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. ఇక్కడ బీజేపీ వాళ్లు నోరు ఉందని ఏది పడితే అది

కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి మృతి…

Vasishta Reddy
చైనా నుండి కరోనా వచ్చి ఏడాది దాటిపోయింది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ కరోనా మహమ్మారి ఎవర్ని వదలడం లేదు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ తీవ్రత మాత్రం తగ్గలేదు.  సామాన్యుల

గోరటి వెంకన్నకు శుభాకాంక్షల వెల్లువ..

Vasishta Reddy
గవర్నర్‌ కోటాలో నామినేటెడ్‌ శాసనమండలి సభ్యుల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు పట్టం కట్టింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన క్యాబినెట్‌ భేటీలో

నేడు ప్రమణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్సీ కవిత

Vasishta Reddy
కల్వకుంట్ల కవిత ఇవాళ ఎమ్మెల్సీ పదవీకి ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాగిగ్గా మధ్యాహ్నం 12.45 నిమిషాలకి ముహూర్తం ఫిక్స్ చేశారు. తెలంగాణ శాసన మండలి లో ఎమ్మెల్సీగా ప్రమాణ

నేడు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్

Vasishta Reddy
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసారు

లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల తరహా ఫలితాలే: ఉత్తమ్

లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల తరహా ఫలితాలే వస్తాయని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు పట్టభద్రులు సరైన గుణపాఠం చెప్పారని