తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు పూర్తి అయింది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలతో గడువు ముగిసింది. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీ.జే.ఎస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని టి.జే.ఎస్ అధ్యక్షుడు ఖమ్మం,నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం భవన్
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదటి రౌండ్ లోనే ఆమె విజయం ఖరారైంది. మొత్తం 821 ఓట్లకు గాను కవితకు 531