చత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలోని అడవుల్లో నిన్న సాయంత్రం భీకరమైన కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. మావోయిస్టులు, పోలీసుల మధ్య 3 గంటల పాటు.. ఎన్కౌంటర్ జరిగింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సమయంలో పాకిస్థాన్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ ఆడటం కోసం ఐపీఎల్ నుండి తప్పుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడా సూచించాడు.
అలీబాబా సంస్థల వ్యవస్థాపకుడు జాక్మా రెండు నెలల .. ఓపబ్లిక్ ఫంక్షన్లో కనిపించాడు. ఆఫ్రికన్ టాలెంట్ షోకు మాత్రం హాజరుకాలేదు. అదీ కాక.. జాక్మా..చాలా లోప్రొఫైల్ మెయింటైన్
హైదరాబాద్ లో మరో మిస్సింగ్ కేసు నమోదైంది. కూకట్పల్లిలో తల్లి, ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోయారు. రెండు రోజులు గడుస్తున్న జాడ లేని ముగ్గురు ఆచూకీ..దీంతో భర్త,