telugu navyamedia

Minister Prashantreddy comments congress Bjp

కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయి: మంత్రి ప్రశాంత్ రెడ్డి

vimala p
కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు తెస్తానన్న వాగ్దానంతో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్