telugu navyamedia

Minister Bosta comments Amaravathi

రాజధాని పేరుతో రైతులను ముంచారు: మంత్రి బొత్స

vimala p
మాజీ సీఎం చంద్రబాబు పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని పేరుతో రైతులను నిలువునా ముంచారని మండిపడ్డారు.

నాలుగు రాజధానుల విషయం నాకు తెలియదు: బొత్స

vimala p
ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో గతంలో బీజేపీ, జనసేన నేతలు ఏం మాట్లాడారో గుర్తు తెచ్చుకోవాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం అమరావతిలో ఆయన

రాజధాని అమరావతిపై చర్చ జరుగుతోంది: మంత్రి బొత్స

vimala p
రాజధాని అమరావతిపై ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందన్నారు.