మాజీ సీఎం చంద్రబాబు పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని పేరుతో రైతులను నిలువునా ముంచారని మండిపడ్డారు.
రాజధాని అమరావతిపై ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందన్నారు.