ఊహలు గుసగుసలాడేస సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైన ముద్దుగుమ్మ రాశీఖన్నా. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ కుర్రకారు మదిలో గూడు కట్టుకుంది. యంగ్ హీరోలతో నటించి
ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్. కుమార్ దర్శకత్వంలో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న
రాశీఖన్నా తెలుగు, తమిళం, మలయాళ భాషలలో నటిస్తూ బిజీగానే ఉంది. 2014లో వచ్చిన ఊహలు గుసగుసలాడే అనే చిత్రంలో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న
మాస్ మహారాజా రవితేజ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. దీని కోసం చాలా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం రవితేజ.. డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోంది ‘క్రాక్’మూవీ.