telugu navyamedia

Maoists Death Odisha Encounter

ఒడిశాలో ఎన్ కౌంటర్… నలుగురు మావోలు హతం

vimala p
ఒడిశాలోని కందమాల్ జిల్లా అటవీప్రాంతంలో తుపాకుల మోతమోగింది. సిర్లా అటవీప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు