డైలాగ్ కింగ్ మెహన్బాబు కుమార్తె లక్ష్మీ మంచుకలిసి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం…. ఫిబ్రవరిల
చిత్ర పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. టాలీవుడ్ లో పలువురు తారలకు కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంది. నటి మంచు లక్ష్మి ప్రసన్న కరోనా బారిన పడ్డారు.
కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య ఎప్పటి నుంచో ఉంది. నలుగురు సినిమా పెద్దల చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయని, చిన్న సినిమాలకు వారు థియేటర్లు ఇవ్వరని,