telugu navyamedia

mancherial

బైక్‌పై వెళ్తున్న వ్యక్తులపై పడిన పిడుగు.. ఇద్దరు మృతి

navyamedia
మంచిర్యాల జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. కాగా, జిల్లా కేంద్రంలో ఓ ఫై ఓవర్‌ బ్రిడ్జ్‌పై వర్షంలో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఒక కుటుంబం పిడుగు పాటుకు గురైంది.