దేశంలో కోవిడ్-19కి వ్యతిరేకంగా టీకాలు వేయడానికి ఎక్కువ మందిని ప్రోత్సహించే ప్రయత్నంలో ప్రభుత్వాలు, స్వచ్ఛంధ సంస్థలు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టీకా తీసుకునేందుకు ప్రజలు
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.23 కోట్లు దాటాయి కరోనా
ప్రస్తుతం యూకే నుంచి వచ్చిన కొత్త కరోనా మన దేశంలో వ్యాపిస్తుంది. దాంతో చాలా రాష్ట్రలో అక్కడి నుండి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అయితే
మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది మహరాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో రక్తం ఉచితంగా ఇవ్వాలని నిశ్చయించింది. అయితే ఈ నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ