ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో విషాదం చోటు చేసుకుంది. దిల్కుషా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందారు.
యూపీ పోలీసులు చట్ట విరుద్ధమైన మత మార్పిడుల నిరోధక ఆర్డినెన్స్ను కారణంగా చూపుతూ ఓ మతాంతర వివాహాన్ని అడ్డుకున్నారు. లక్నోలో పోలీసులు ఒక హిందూ మహిళ మరియు