telugu navyamedia

love

గాయపడిన మనసు…

Vasishta Reddy
గుండెల్లో ప్రతిరోజూ… నీల తలపుతో పులకింత.. కళ్లలో ప్రతిరోజూ నీ రూపే కలగంటా.. నీవు లేని నా మనసులో నేనైనా లేనంటా.. నీతోడే లేకుంటే వలపైనా విషమంటా..

నీతో స్నేహం ఒక అదృష్టం…

Vasishta Reddy
వినీలాకాశంలో వెన్నెల వెలుగు నీ స్నేహం జీవితమనే ఎడారి పయనంలో మరీచిక నీ స్నేహం చీకట్లను చీల్చే తొలి ఉషాకిరణం నీ స్నేహం ఓటమిలో ఓదార్పు, నిరాశో

అమ్మ ఒక అద్భుతం, అద్వితీయం, అసమానం

Vasishta Reddy
అమ్మను ప్రేమకు ప్రతిరూపమని అనలేను ఎందుకంటే ప్రేమకు వ్యతిరేక పదం ఉంది కాబట్టి మమకారానికి మరురూపమనలేను ఎందుకంటే మమకారానికి అనేక రూపాలున్నాయి కాబట్టి అనురాగానికీ, ఆప్యాయతకీ సమతూకమనలేను

తెలంగాణలో మరో ప్రేమజంట ఆత్మహత్య

Vasishta Reddy
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రేమ జంటలు వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి.. మొన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జరిగిన రెండు ప్రేమ జంటలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన

మనసులో మాట..

Vasishta Reddy
నీ కన్నీళ్లను చూడగా విలవిలలాడెను నా హృదయం గజ గజ వనికేను నా నయనం కారణం తెలుసుకోమని అండగా ఉండమని ఆదేశించెను నా మనసు..! ఒక్కసారి నువ్వు

నిజమైన స్వేచ్ఛ…

Vasishta Reddy
జీవితంలో ఎవ్వరికి అధిక ప్రాధాన్యత ఇవ్వకు…!!! ఒక వేళ నువ్వు ఎవరినైనా భాగా ఇష్టపడితే వారికి స్వేచ్ఛనివ్వు, వారి స్వేచ్చకి కూడా అడ్డుపడకు…!! వారు కూడా నిజంగా

అతడంటే అందుకే చాలా ఇష్టం…

Vasishta Reddy
నిక్ జోనస్, ప్రియాంకా చోప్రా ఈ జోడీ తెలియని వారుండరు. ప్రపంచమంతా ఫేమస్ అయిన వీరు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల

తన లవ్‌ స్టోరీ చెప్పేసిన తాప్సి…!

Vasishta Reddy
తాప్సీ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మంచు విష్ణు నటించిన ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు చిత్ర సీమలో కాలు మోపింది. తరువాత మంచి ఆఫర్లు అందుకొవడమే

నిజామాబాద్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య

Vasishta Reddy
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని ఆర్మూర్ పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఓ మామిడి తోటలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది.

ఏపీలో వింత : అమ్మాయిని ప్రేమించిన మరో యువతి…

Vasishta Reddy
కర్నూలు కలకలం ఇద్దరు యువతుల లవ్‌ స్టోరీ కలకలం రేపుతోంది. ఇద్దరం ప్రేమించుకున్నామంటూ ఇంట్లో నుంచి పరారయ్యారు ఆ యువతులు. రూ.50 వేలు తీసుకుని ఇంటి నుంచి

నేను లవ్ ఫెయిల్యూరే… మహేష్ బాబు హీరోయిన్

Vasishta Reddy
కియారా అద్వాణీ అరంగేట్రం చేసిన అనతికాలంలో బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదిగింది. ‘ధోనీ’ ‘కబీర్‌సింగ్‌’ చిత్రాలతో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తెలుగులో ‘వినయ విధేయ రామ’ ‘భరత్‌