telugu navyamedia

Lokesh

ఉమామహేశ్వరి ఆత్మహత్యకు చంద్రబాబే కారణం..ఎన్టీఆర్‌ కుటుంబంలో ఆయ‌న ఒక శని

navyamedia
ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి మరణంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ కుమార్తె ఉమామహేశ్వరి మరణం తనను కలచివేసిందని లక్ష్మీపార్వతి చెప్పారు. ఉమామహేశ్వరి

టీడీపీ నేత దివ్యవాణి రాజీనామాపై ట్విస్ట్‌..

navyamedia
టీడీపీకి అధికార ప్రతినిధి, సినీ న‌టి దివ్యవాణి రాజీనామా వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది .మహానాడుతనకు అవమానం జరిగిందని రెండ్రోజుల క్రితం ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో

సీఎం జగన్‌ విడుదల చేసింది ఉత్తుత్తి ఉద్యోగాల ‘డాబు క్యాలెండర్‌’

Vasishta Reddy
 సీఎం జగన్‌ విడుదల చేసింది ఉత్తుత్తి ఉద్యోగాల ‘డాబు క్యాలెండర్‌’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. 2.30లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను

అన్నం తినే వారెవరూ టిడిపికి మద్దతివ్వరు : కొడాలి నాని

Vasishta Reddy
మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ఇబ్బంది పెట్టిన వారు జీవచ్చవంలా దిక్కులేని బతుకుతున్నారని.. దేశంలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకుని పోరాడినా

చంద్రబాబు, లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారు..

Vasishta Reddy
ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ అన్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్ పై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎవరు చనిపోతారా ఆ విషయాన్ని రాజకీయం చేయాలా అని

డాక్టర్ సుధాకర్ హఠాన్మరణం: సీఎం జగన్‌పై టీడీపీ సంచలన ఆరోపణలు

Vasishta Reddy
ఆస్పత్రిలో గ్లౌసులు, మాస్కులు ఇవ్వకపోవడంతో ఏపి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తనపై తప్పుడు కేసులు పెట్టి చిత్రహింస లకు గురిచేశారని గతంలో ఆరోపణలు చేసిన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం

చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ.. కరోనా కంటే భయంకర వైరస్ లు

Vasishta Reddy
టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ పై మరోసారి మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఏపీకి పట్టిన

చంద్రబాబు, లోకేష్ స్మగ్లర్ల ద్వారా తెప్పించుకుని తీసుకున్నారు…

Vasishta Reddy
దేశ ప్రజలు మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుంటే.. చంద్రబాబు, నారా లోకేష్ మాత్రం స్మగ్లర్ల ద్వారా విదేశాల నుంచి టీకాలు తెప్పించుకుని వేయించుకున్నారని విజయసాయిరెడ్డి

పెద్దిరెడ్డిని..వీరప్పన్ తో పోల్చిన లోకేష్

Vasishta Reddy
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఉప ఎన్నిక ప్రారంభం కాగానే దొంగ ఓట్ల వ్యవహారం బయటపడింది. దీంతో టిడిపి.. నిరసనకు దిగింది. అంతేకాదు

రెండో ఓట‌మిని ఒప్పుకున్నావు జ‌గ‌న్‌!

Vasishta Reddy
తిరుపతి ప్రచారం జోరుగా సాగుతోంది. విజయమే లక్ష్యంగా అన్నీ పార్టీలు ప్రచారం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి టిడిపి అధినేత చంద్రబాబు.. తిరుపతి ప్రచారంలో పాల్గొన్నారు.

వివేకాను చంపలేదని…వెంకన్నపై జగన్‌ ప్రమాణం చేయాలి

Vasishta Reddy
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయ్యింది. అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తిని

జూనియర్‌ ఎన్టీఆర్‌పై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు !

Vasishta Reddy
అంబటి రాంబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ వల్లే చంద్రబాబు కుప్పం గల్లీలు పట్టుకుని తిరుగుతున్నాడని.. జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని తిరగాల్సిన దుస్థితి