పండగ ఉందని తెలిసి కూడా..మూడో తేదీ తర్వాత జీతాలు ఇస్తారా?: లోకేశ్vimala pAugust 31, 2019 by vimala pAugust 31, 20190586 ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు వచ్చే నెల మూడో తేదీన బ్యాంకులో జమకానున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. Read more