telugu navyamedia

Lokesh Employees salaries Jagan

పండగ ఉందని తెలిసి కూడా..మూడో తేదీ తర్వాత జీతాలు ఇస్తారా?: లోకేశ్

vimala p
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు వచ్చే నెల మూడో తేదీన బ్యాంకులో జమకానున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు.