telugu navyamedia

leaders

నేతలతో కుమ్మక్కైన పోలీసులు మూల్యం చెల్లించక తప్పదు: సుప్రీం కోర్టు

navyamedia
పార్టీలతో అంట కాగిన అధికారులు జైలుకు వెళ్లాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్ వీ రమణ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పార్టీతో సన్నిహితంగా మెలిగి డబ్బులు

పార్టీ నేతల తీరుపై సీరియస్ అయిన మంత్రి కేటీఆర్‌

Vasishta Reddy
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీనే ఇస్తున్నాయి. ఈ తరుణంలో కేటీఆర్‌ అధ్యక్షతన జరిగిన మహబూబ్ నగర్-హైదరాబాద్-రంగా

వైసీపీ నేతలను బురదతో పోల్చిన పవన్‌ కళ్యాణ్‌ ..?

Vasishta Reddy
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం సెక్షన్‌ 144, 33 లను విచ్చలవిడిగా వాడుతున్నారని.. అదృష్టం అందలమెక్కిస్తే.. బుద్ధి

పట్టువీడని రైతులు : అర్ధరాత్రి భేటీ అయిన షా, రాజ్‌నాథ్, నడ్డా

Vasishta Reddy
అన్నదాతలు పట్టువీడడం లేదు. ఢిల్లీని చుట్టుముట్టేశారు. “ఢిల్లీ చలో” ఆందోళనలో మొత్తం 500 పైగా రైతు సంఘాలు పాల్గొంటున్నాయి. “ఢిల్లీ చలో” కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా

అనంతపురం : వైసీపీలో తారాస్థాయికి చేరిన విభేదాలు

Vasishta Reddy
అనంతపురంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కాయి. ఆ జిల్లాలోని కళ్యాణదుర్గం వైసీపీలో తారాస్థాయికి చేరాయి విభేదాలు. ఎంపీ తలారి రంగయ్య ఫ్లెక్సీలు కట్టకుండా ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్

ఏసీ రూముల్లో పడుకుంటే.. అధికారంలోకి రాలేము

Vasishta Reddy
సొంత పార్టీ కాంగ్రెస్‌పై గులాం నబీ ఆజాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఓ జాతీయ మీడియాలో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన