telugu navyamedia

Lagadapati

పోలింగ్ ముగిసిన వెంటనే సర్వే ఫలితాలు: లగడపాటి

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాజాగా ఎన్నికలపై  స్పందించారు.  మే 19న తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే ఫలితాలు

లగడపాటి .. టీడీపీ తరపున ఏలూరు లోక్ సభ అభ్యర్థిగా..! ఇంకా..

గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో లగడపాటి రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల మళ్ళీ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న ఆయన ఎక్కడ

సీఎం చంద్రబాబుతో లగడపాటి భేటీ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో ముఖ్యమంత్రిని ఆయన కలుసుకున్నారు. అనంతరం ఈ నెల 27న