*విజయమ్మకు తప్పిన పెను ప్రమాదం.. *కార్యక్రమం కోసం వెళ్ళి తిరుగు ప్రయాణంలో కారు ప్రమాదం *సురక్షితంగా బయటపడిన విజయమ్మ *వేరే కారులో వెళ్ళి పోయిన విజయమ్మ ఏపీ
వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర నాల్గవ రోజు ఆదివారం నంద్యాలలో ప్రారంభమైంది. నంద్యాల నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర సాయంత్రానికి అనంతపురంలో బహిరంగ సభతో
ఆళ్లగడ్డలో మరోసారి భూమా కుటుంబంలో వివాదం నెలకొంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జీ భూమా కిషోర్ రెడ్డి తన సొంత స్థలంలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి
కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ యూట్యూబ్ ఛానల్ విలేకరిని దారుణంగా హత్యచేశారు. ఈ సంఘటన పదేళ్లుగా ఆదివారం రాత్రి జరిగింది. విలేకరిగా పనిచేస్తున్న కేశవ(32) పై కక్షగట్టిన
ఏపీ సీఎం జగన్పై మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. కర్నూలు శివార్లలోని ఓర్వకల్లో కొత్తగా ప్రారంభించిన విమానాశ్రయానికి మొట్టమొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ
వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారంటూ మాజీ మంత్రి భూమా అఖిల కర్నూల్ జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. వైసీపీ నాయకులు ఫోర్జరీ చేసి టిడిపి అభ్యర్దులు
కర్నూలు మేయర్ కుర్చీ సొంతం చేసుకోడానికి రాజకీయపార్టీలు ఎత్తులు వేస్తున్నారు. కోర్టు కేసులు కారణంగా పదేళ్లు కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు. కర్నూలు మున్సిపాలిటీని 1994లో కార్పొరేషన్ గా