అంబటి రాంబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ వల్లే చంద్రబాబు కుప్పం గల్లీలు పట్టుకుని తిరుగుతున్నాడని.. జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని తిరగాల్సిన దుస్థితి
నేడు చంద్రబాబు నాయుడు కుప్పం లో పర్యటించాలని నిర్ణయించుకున్నాడు. అయితే కుప్పం నియోజక వర్గంలోని గ్రామ పంచాయతీల్లో అత్యధికభాగం వైసీపి కైవసం చేసుకున్నది. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు