టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఫామ్ హౌస్లో ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. ప్రభాస్, కృష్ణంరాజు ఫ్యామిలీ మెంబర్స్
*మొయినాబాద్కు చేరుకున్న కృష్ణంరాజుకు భౌతికకాయం.. *కనకమామిడి ఫామ్ హౌస్లో కృష్ణంరాజు అంత్యక్రియలు టాలీవుడ్ సినీయర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
*టాలీవుడ్ పెద్దలపై మరోసారి ఆర్జీవి తీవ్ర విమర్శలు.. *పెద్దమనిషి మరణానికి విలువ ఇవ్వరా? టాలీవుడ్ దిగ్గజనటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణం టాలీవుడ్ కి తీరని
రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ సేవలందించిన కృష్ణం రాజు గారు మరణించం బాధాకరం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జూబ్లీహీల్స్లోని కృష్ణంరాజు భౌతికకాయాన్ని నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ
మా అన్నయ్య.. మొగల్తూరి బిడ్డ. కృష్ణంరాజు లేరనే మాట. జీర్ణించుకోలేకపోతున్నా అని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు.. జూబ్లీహిల్స్ నివాసంలో కృష్ణంరాజు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు.
ప్రముఖ నటుడు కృష్ణంరాజు మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పీరియాడిక్ సైన్స్
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 మూడు రోజుల్లో ముగియనుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరన్నది సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం హౌజ్లో సన్నీ, శ్రీరామ్ చంద్ర,
ప్రముఖ నటుడు కృష్ణంరాజు హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. నిన్న సాయంత్రం కృష్ణంరాజు తమ ఇంటిలో కాలుజారి కిందపడిపోవడంతో ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో కుటుంబ
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రతిష్టను దెబ్బతీసే వారెవరినీ ఉపేక్షించవద్దని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి లేఖ రాశారు. మా అధ్యక్ష ఎన్నికలు వెంటనే