2020 సంవత్సరం చిత్ర పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్ట పోగా.. ప్రముఖ నటులు 2020లోనే మృతి చెందారు. తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం
2020 సంవత్సరం చిత్ర పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్ట పోగా.. ప్రముఖ నటులు 2020లోనే మృతి చెందారు. తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం
సినీ రంగంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే టాప్ స్తానికి చేరుకుంది మైత్రి మూవీస్. తెలుగులోని అగ్రహీరోలతో భారీ హిట్ సినిమాలు తెరకెక్కించారు. మహేష్, ఎన్టీఆర్లతో కూడా హిట్ సినిమాలు చేశారు. అయితే వీరు
కిచ్చా సుదీప్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఫాంటమ్’. అనూప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గత యేడాది మార్చి1 హైదరాబాద్ లో మొదలైంది. కరోనా కారణంగా కొంతకాలం షూటింగ్ ను ఆపేసిన
తనవైన సోయగాలతో కుర్రకారు మనసుల్ని దోచేసింది కాజల్ అగర్వాల్. అయితే సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్కి పెళ్లైతే ఆమెకు ఆఫర్లు తగ్గుతాయి. ఈ అమ్మడు విషయంలో మాత్రం అలా జరగలేదు. కొన్నాళ్ల పాటు స్నేహితుడు,
తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో అపర్ణ బాలమురళి హీరోయిన్
తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో అందరిని ఆకట్టుకుంటాడు. అతడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. అయితే
వరుస బ్లాక్బస్టర్ హిట్స్తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం ‘నారప్ప’. తమిళ్లో బ్లాక్బస్టర్ హిట్గా సంచలనం సృష్టించిన ‘అసురన్’ చిత్రానికి రీమేక్ గా రూపొందుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై
హీరో శింబు ఏ సమస్య వచ్చినా దాన్ని సవాలుగా తీసుకుని.. పరిష్కార మార్గాలు అన్వేషిస్తాడు. ఇటు వర్క్ విషయంలోనూ శింబు డెడికేషన్ గురించి చెప్పనక్కర్లేదు. లాక్డౌన్ సమయంలో భారీగా వర్కవుట్స్ చేసి 101 కేజీల
ప్రస్తుతం దేశమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. అయినే దేశంలో అన్లాక్ మొదలయింది. దాని నిబంధనల ప్రకారంగా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. మన ఆంధ్రాలో థియేటర్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మరి