కేసీఆర్ ప్రభుత్వానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ధర్నా చౌక్ వద్ద దీక్ష చేస్తామని
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీ.జే.ఎస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని టి.జే.ఎస్ అధ్యక్షుడు ఖమ్మం,నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని