టీమిండియా ఆటగాడు రాహుల్, అతియా కలిసి తొలిసారి ఓ ప్రకటనలో నటించారు. వారిద్దరూ ఎంతో సరదాగా.. సన్నిహితంగా గడిపారు. ‘నుమి ప్యారిస్’ విలాసవంతమైన గాగుల్స్ యాడ్లో వీరిద్దరూ
ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాదించాడు. రాహుల్ టీ20 ఫార్మాట్లో 5000 పరుగులు పూర్తి చేశాడు.
పంజాబ్ జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. గత మూడు సీజన్లలో టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలుస్తూ తన జట్టుకు విజయాలు అందిస్తున్నాడు.
వాంఖడే మైదానంలో నిన్న జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్లో పంజాబ్ 4 రన్స్ తేడాతో రాజస్థాన్ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్ పూర్తవ్వడానికి దాదాపు అటు ఇటుగా అర్ధరాత్రి
క్రికెట్లో ఏ ఫార్మాటైనా బ్యాట్స్మెన్ సెంచరీ సాధిస్తే.. ఆ అనుభూతే వేరు. అది ఆ ఆటగాడికే కాకుండా అభిమానులకూ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. సెంచరీ అంటే అంత
మూడు నెలలు క్రికెటేమీ ఆడకపోవడం వల్లే ఇంగ్లండ్తో ముగిసిన టీ20 సిరీస్లో విఫలమయ్యానని స్పష్టం చేశాడు భారత ఓపెనర్ కేఎల్ రాహుల్. భారత జట్టులో పోటీ ఎక్కువగా