ఈనెల 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మహారాష్ట్ర, కర్ణాటక , తెలంగాణ సీఎంలకు కేంద్రమంత్రి కిషన్
కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు శవాల మీద పేలాలు ఎరుకునే రాజకీయాలు చేయడం సరికాదని..కరోనాతో ప్రజలు చనిపోతుంటే
తెలంగాణ ప్రజల హృదయాల్లో సుస్మా స్వరాజ్ చిరస్మరణీయంగా నిలిచిపోతారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో సుస్మా స్వరాజ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఓటర్లు మాస్కులు ధరించి.. కరోనా రూల్స్