మెగా పవర్స్టార్ రామ్ చరణ్ – దర్శకుడు శంకర్ డైరెక్షన్లో తెరకెక్కనున్న సినిమా పూజా కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతోపాటు
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 30వ సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ
టాలీవుడ్ యంగ్ హీరోల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఒకరు. అల్లుడు శ్రీను సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీనివాస్ ఆ తరువాత వైవిధ్యమైన కథలతో అలరించారు. అయితే
పవన్కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్సాబ్’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కావాల్సి ఉంది. దిల్రాజు-బోనీకపూర్
బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లోనే ఉన్నాయి. ఈయన సినిమాల కోసం అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారిప్పుడు. దాంతో బాలీవుడ్
డైనమిక్ డైరెక్టర్ పురీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్
కియరా పేరు వింటేనే కుర్రకారు వెర్రెకిపోతారు. ప్రస్తుతం బాలీవుడ్లో అగ్ర కథానియికల జాబితాలో కియారా కూడా ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తతం ఈ అమ్మడు కోసం క్యూలు కడుతున్నారు.